కొమురం భీం ఆసిఫాబాద్ (మా ప్రతినిధి) ఫిబ్రవరి 14 ; జిల్లా పరిధిలోని పాఠశాలల లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ ను భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఎస్ ఎఫ్ ఐ సహాయ కార్యదర్శి రమేష్ బుధవారం ఒక ప్రకటనలో తేలిపారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 18 న ఉదయం 11 గంటలకు రెబ్బెన లోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జరుగుతుందని, కావున మండలంలోని అన్ని పాఠశాల ల లో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
No comments:
Post a Comment