రెబ్బెన : వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని ఎంపిపి జుమ్ముడి సౌందర్య ఆనంద్, zptc వేముర్ల సంతోష్ లు అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి 144వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ సింగ్ సీనియర్ స్టెంట్ వేణు , కాప్షన్ సభ్యులు జహురుద్దిన్ ఏపీవో కల్పనా, మదునయ్య, రవీందర్, ఆనంద్, ఫాదర్లు పాల్గొన్నారు
No comments:
Post a Comment