Monday, 4 February 2019

దూర విద్య పి.జి. ప్రవేశాలకు ఈనెల15 తుది గడువు

కొమరంభీం ఆసిఫాబాద్ (రేబ్బెన) ఫిబ్రవరి 4  ; కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య విధానం లో పి.జి. పలు కోర్సుల ప్రవేశాలకు ఈనెల  15  ఆఖరు  తేదీ   కావున  ఆసక్తి గల అభ్యర్థులు గడువు లోపు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా రెబ్బన ఆర్ట్స్ & సైన్స్ డిగ్రీ కళాశాల దూర విద్య కేంద్రంలో సంప్రదించి ప్రవేశాలు పొందగలరని కళాశాల ప్రిన్సిపాల్ జాకిర్ ఉస్మాని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.  పూర్తి వివరాలకు కో ఆర్డినేటర్లు పూదరిమల్లేష్ (8919118206), దేవాజి 7730021811, (గణేష్ 8639232120),  చరవాణిలో సంప్రదించగలరని కోరారు. 

No comments:

Post a Comment