కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 18 ; రెబ్బెన: కొమురం భీం జిల్లా కేంద్రంలో ఈ నెల 20న టి యు డబ్ల్యూ జె (ఐజెయు) జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సంపత్ కుమార్ లు ఒక ప్రకటనలో తెలిపారు . జిల్లాలో యూనియన్ బలోపేతానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక చర్చించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి నాయకులూ, సభ్యులు అధిక సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయాలనీ కోరారు.
No comments:
Post a Comment