రెబ్బెన : మండల కేంద్రంలోని 12 గ్రామ పంచాయితీలకు ఒక సబ్ స్టేషన్ మాత్రమే ఉండగా రాత్రి వేలల్లో కరెంటు పోయినపుడు అధికారులు అందుబాటులో లేక ఉదయం వరకు కరెంటు ఉండడ ం లేదు. దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని సంబంధిత అధికారులు స్పందించి విధిగా హెడ్కార్టర్స్లో ఉండాలని ప్రజలు కోరారు -
No comments:
Post a Comment