Wednesday, 9 September 2015

ప్రభుత్వం మొండి వైకరి విడనాడాలి

ప్రభుత్వం మొండి వైకరి విడనాడాలి





రెబ్బెనలో ప్రాథమిక చికిత్స కేంద్రం ముందు ఎనిమిదవ రోజుకు ఆశ కార్యాకర్తల సమ్మె కు మద్దతుగా తెదేపా మండల అధ్యక్షులు మోడెం సుదర్శన్ గౌడ్, తెలుగు దేశం జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  చేస్తున్న సమ్మె ఎనిమిదవ రోజుకు చేరిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని,  ఆశ కార్యాకర్తల కనీస వేతనం 15000 వరకు పెంచాలని, అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, పీ,ఎచ్,సి కు వెళ్ళిప్పుడు టీఏ.డీఏ కల్పించాలి. ఇతర బకాయులు చెల్లించాలని అన్నారు. ఈ కార్యాక్రమంలో ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, మండల ప్రధాన కార్యదర్శి అజయ్ జైశ్వాల్, ఉపాధ్యక్షుడు సంగం శ్రీను, యూత్ నాయకుడు వినోద్, ఆశ కార్యకర్తలు అధ్యక్షులు అనిత, కార్యదర్శి లలిత, ఉపాధ్యక్షులు రమ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment