రెబ్బెనలో ప్రాథమిక చికిత్స కేంద్రం ముందు ఆశ కార్యాకర్తల సమ్మె చేస్తున్న శుక్రవారం నాటికి రెండోవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశ కార్యాకర్తల కనీస వేతనం 15000 వరకు పెంచాలని, అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, పీ,ఎచ్,సి కు వెళ్ళిప్పుడు టీఏ.డీఏ కల్పించాలి. ఇతర బకాయులు చెల్లించాలని అన్నారు. ఈ కార్యాక్రమంలో తెలుగు దేశం జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి, ఏ,అయ్,టీ,యు,సి బ్రాంచ్ సెక్రెటరీ బోగే ఉపెంధర్, ఏ,అయ్,ఎస్,ఎఫ్ జిల్లావర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్, ఆశ కార్యకర్తలు అధ్యక్షులు అనిత, కార్యదర్శి లలిత, ఉపాధ్యక్షులు రమ, తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Friday, 4 September 2015
రెండో రోజుకు చేరిన ఆశ కార్యాకర్తల సమ్మె
రెబ్బెనలో ప్రాథమిక చికిత్స కేంద్రం ముందు ఆశ కార్యాకర్తల సమ్మె చేస్తున్న శుక్రవారం నాటికి రెండోవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశ కార్యాకర్తల కనీస వేతనం 15000 వరకు పెంచాలని, అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, పీ,ఎచ్,సి కు వెళ్ళిప్పుడు టీఏ.డీఏ కల్పించాలి. ఇతర బకాయులు చెల్లించాలని అన్నారు. ఈ కార్యాక్రమంలో తెలుగు దేశం జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి, ఏ,అయ్,టీ,యు,సి బ్రాంచ్ సెక్రెటరీ బోగే ఉపెంధర్, ఏ,అయ్,ఎస్,ఎఫ్ జిల్లావర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్, ఆశ కార్యకర్తలు అధ్యక్షులు అనిత, కార్యదర్శి లలిత, ఉపాధ్యక్షులు రమ, తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment