Monday, 27 August 2018

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి ; ఎస్ ఓ టూ జీఎం వీరాస్వామి

 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 27 ; క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఎస్ ఓ టూ జీఎం  వీరాస్వామి అన్నారు. సోమవారం బెల్లంపల్లి సింగరేణి ఏరియా డబ్ల్యూ పి  ఏ అండ్ జి ఏ   ఆధ్వర్యంలో కార్మిక క్రీడాకారులకు  షటిల్ , బాడ్మింటన్   విభాగాలలో రెబ్బెన గోలేటి సీ  ఈ ఆర్ క్లబ్ లో  నిర్వహించరు.   ఈ కార్యక్రమానికి  ముఖ్య  అతిధి గా విచ్చేసి   మాట్లాదారు.   క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు.క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ పోటీలలో ప్రతిభ కనపరచి కంపెనీ లెవెల్, మరియు కాల్ ఇండియా షాయిలో ప్రతిభ కనపరచాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో  డబ్ల్యూ పి  ఏ అండ్ జి ఏ  గౌరవ కార్యదర్శి డి వై పి  ఎం  రాజేశ్వర్, టీజీబీకేష్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస రావు, స్పోర్ట్స్ సూపెర్వైజర్ హెచ్ రమేష్ ,స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ జి పి   చంద్రకుమార్   కమ్యూనికేషన్ సెల్ సూపర్ వైజర్   కుమార స్వామి  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment