రెబ్బెనలో పశువైద్య శిబిరం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రంలో శుక్రవారం సర్పంచ్ పెసరు వెకటంమ్మ ఆధ్వర్యంలో పశువైద్య సిబంది శిబిరం నిర్వాయించారు. పశువైద్యాధికారి సాగర్ మాట్లాడుతూ గ్రామపంచాయితిలో వర్షకాలం ప్రారంభం అవడం వలన పశువులకు వ్యాధులు సోకకుండా 750 పశువులకు ముందస్తు చర్యగా గాలికుంట వ్యాధులు సోకకుండా నివారణ టీకాలు వేయడం జరిగిందన్నారు. రైతులు టీకాలు వేయించాలని కోరారు ఈ శిబిరంలో ఉప సర్పంచ్ బి శ్రీధర్ కుమార్ , సింగిల్ విండో డైరెక్టర్ పెసర్ మధునయ్య , వార్డ్ మెంబర్ యల్ రమేష్ తదితర రైతులు ఉన్నారు.
No comments:
Post a Comment