Tuesday, 29 December 2015

లాన్ టెన్నిస్ ను ప్రారంభించిన జీ,ఎం

లాన్ టెన్నిస్ ను ప్రారంభించిన జీ,ఎం

  (రెబ్బెన వుదయం  ప్రతినిధి) రెబ్బన మండలంలోని బెల్లంపల్లి ఏరియా గోలేటిలో లాన్ టెన్నిస్ క్రీడలను జీ,ఎం రవి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు మరింతగా రాణించి ప్రతిభను కనబర్చాలని అన్నారు. ఈ కార్యక్రమములో  అస్.ఓ.టూ జీ.మ్ కొండయ్య,  పర్సనల్ మేనజేర్ సీతారం, డి వై. పి.ఎం.రాజేశ్వర్,  .ఐ.టి.యు.ఎస్.సి. నాయకులు తిరుపతి జి.ఎం.  కార్యాలయ సిబ్భంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment