Saturday, 9 April 2016

46వ ఎన్ ఎస్ యు ఐ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు

 46వ ఎన్ ఎస్ యు ఐ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం బస్టాండ్ ఆవరణలో ఎన్ ఎస్ యు ఐ46వఆ విర్బావ దినోత్సవ వేడుకలు ఘనముగా నిర్వహించారు ఈ సందర్బముగా స్వర్గీయ ఇందిరా గాంది చిత్ర పటానికి పూలమాలలు వేసి ఎన్ ఎస్ యు ఐ జెండాను ఎగరవేశారు ఈ సందర్బముగా ఎన్ ఎస్ యు ఐజిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్ దుర్గం రాజేష్ మాట్లాడుతూ 1971 ఏప్రిల్ 9 న కేరళ విద్యార్థి సంఘంగా ఉన్న ఎన్ ఎస్ యు ఐ ని దేశ వ్యాప్తముగా విద్యార్థి సంఘం యొక్క సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ కి అండగా ఉంటూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఉద్దేశ్వంతో ఆనాడు ఇందిరా గాంధీ ఎన్ ఎస్ యు ఐని ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు ఎన్ ఎస్ యు ఐవిద్యార్థుల పక్షాన నిలుస్తు విద్యార్థి సమస్యలు పరిష్కరించడానికి అనేక పోరాటాలు చేయడం జరిగింది నేటి ప్రభుత్వాలు విద్యార్థి వ్యతిరేక విధానమును ఎప్పటికపుడు ఎండగడుతూ ఎన్ ఎస్ యు ఐ మ,ముందుందని ఎన్ డి ఎ ప్రభుత్వం విద్యార్థులకు అర్ ఎస్ ఎస్ బావజాలలు రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నాయి దేశాన్ని రెండుగా విడగొట్టాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులూ నికోడే శ్రీధర్ ,ముజ్జ , సాయి కృష్ణ , జుబెద్ , హన్మంతు నరేష్ కుమార్ , రాజన్న తదితరులు పాల్గొన్నారు

బి పి ఎ ఓ సి పి 2 గనికి బదిలీ చేయండి -ఎ ఐ టి యు సి

బి పి ఎ ఓ సి పి 2 గనికి బదిలీ చేయండి -ఎ ఐ టి యు సి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  బెల్లంపల్లి ఏరియా లోని డోర్లి 2 ఉపరితల గని నుండి కార్మికులను బెల్లంపల్లి ఓ సి 2గనికి  వెంటనే బదిలీ చేయలని ఎ ఐ టి యు సి ప్రధాన కార్యదర్శి ఎస్ తిరుపతి అన్నారు శనివారం గోలేటి లోని జి ఎమ్ కార్యాలయం ముందు దర్న నిర్వహించి జి ఎమ్ రవిశంకర్ కి వినతి పత్రం అందచేశారు గతలో బెల్లంపల్లి ఓ సి 2 నడిచినపుడు అక్కడి కార్మికులను నూతనముగా ప్రరబం అయిన డో ర్లి  కి పంపడం జరిగింది అని ఆనాటి జి ఎమ్ తిరిగి బెల్లంపల్లి ఓ సి కి పంపిస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం డో ర్లి 2 అన్ని క్యాటగిరి కార్మికులను బెల్లంపల్లి ఓ సి 2 కి బదిలీ చేయాలనీ డిమాండ్ చేసారు అదేవిధముగా యాక్టింగ్ చేసి ప్రమోషన్ రాని కార్మికులను బెల్లంపల్లి ఓ సి 2 గనిలో అదే క్యాటగిరిలో సౌకర్యం కల్పించాలని తెలిపారు ఎ ఐ టి యు సి పిట్ కార్యదర్శి  ఎమ్ శేష శయన రావు, ఉప అధ్యక్షడు  బయ్య మొగిలి సత్యనారాయణ బిక్షమయ్య ఈశ్వరరెడ్డి ఓదెలు మల్లేష్ లక్ష్మన్ మల్లయ్య తదతరులు పాల్గొన్నారు

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జి. ఎమ్ రవి శంకర్


ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జి.  ఎమ్ రవి శంకర్ 


 రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఉగాది పర్వదిన వేడుకలను పురస్కరించుకొని  సింగరేణి ఉద్యోగులకు , వారి కుటుంబాలకు , అధికారులకు , కార్మిక సంఘాలు అధికారులకు , శ్రీ దుర్ముఖి నామసంవత్సర శుభాకాంక్షలు జి ఎమ్ రవిశంకర్  తెలిపారు.  నూతన సంవత్సరంలో అందరు సుఖ సంతోషాలతో వుండాలని అలగే సింగరేణి సంస్త కోసం ప్రతి ఒక్కరు గత సంవత్సరం లాగా ముందంజలో  లాభాలు తీసుకు రావాలని దిని కోసం కార్మికులు అధికారులు కార్మిక సంఘ నాయకులూ సహకరించాలని అన్నారు అదేవిధముగా వివిధ గ్రామాల ప్రజలు శేడ్రుచులతో    కూడిన  పచ్చల పంపిణి చేసారు 

Thursday, 7 April 2016

విచ్చల విడిగా చేసే ఇసుక రవాణాను అరికట్టాలి

     విచ్చల విడిగా  చేసే ఇసుక  రవాణాను అరికట్టాలి 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); గంగాపూర్ గ్రామ వాగు నుండి అక్రముగా విచ్చల విడిగా ఇసుక  అనుమతి లేకుండా రవాణా చేస్తున్నవాహనదారులపై   చర్య తీసుకోవాలని   లక్ష్మిపుర్   గ్రామా ప్రజలు గురువారం నాడు  రెబ్బెన తహసిల్దార్  కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం తహసిల్దార్ రమేష్ గౌడ్ అందచేశారు అనుమతి  లేని వాహనాలు రాత్రి  పగలు లక్ష్మిపుర్ గ్రామం నుంచి విచ్చల విడిగా ఇసుక ను అదే పనిగా తరలిస్తువుంటే త్రాగు నిరుకి ఇబ్బంది అవుతుంది అని, ఎన్ని బోర్లు వేసిన నీళ్ళు రావడం లేదని అదే పని ఇసుక రవాణా చేయడం వల్ల  బుగర్బ జలం ఇంకి పోయి బావిషత్తు యందు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి అవ్వడం జరుగుతుందని బయపడుతున్నారు .  అయితే ఇట్టి విషయం పై గతంలో చాలా సార్లు తహసిల్దార్ దృష్టికి తీసికొని వెళ్ళిన కొన్ని రోజుల తరవాత మళ్ళి యదేచ్చంగా రవాణా జరుపుతున్నారు  అనుమతి ఇచ్చిన పత్రాలు  వాహన దారులు రాత్రి పగలు ఇసుక  రవాణా వేరే వేరే ప్రదేశాలకు చేరవేయడం జరుగుతుంది.  ఇప్పటికైనా అధికారులు స్పందించి రెవెన్యూ పరిధి లోని అనుమతి ఇవ్వకుండా పూర్తి సమాచారం జరిపిన తర్వాతే, ఇసుక రవాణా  అనుమతి లేని పక్షంలో గ్రామంలోని  ప్రజలు తీవ్ర ఆందోళన చేస్తామని హెచ్చరించారు.   కావున గంగాపూర్ గ్రామా పంచాయితీ వాగు నుండి ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వకుండా చేస్తానని  ,బుగర్బ జలాలు ఇంకా కుండా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ అన్నారు ఈ ధర్నా లో గంగాపూర్ గ్రామా సర్పంచ్ ముంజం రవీందర్, ch . సుభాష్, ch నాగయ్య ,సాంబయ్య ,లింగయ్య సాయిరే మాధవ్,  బాపు,మోహన్,వాసుదేవ్, రావుజి ,భీమయ్య ,పిప్రె భీమయ్య ,లేకురే  రవి , వెంకట్ రావు , చందు , రాజేందర్ , రమేష్ , సోమయ్య , శ్రీను ,ఆనంద్ రావు ,శ్యాం రావ్ బాబాజి ఆశన్న మరియు లక్ష్మిపుర్ గ్రామా ప్రజలు పాల్గొన్నారు











తెలంగాణా జాగృతి తూర్పు జిల్లా కో కన్వీనర్ గా రంగు మహేష్

తెలంగాణా జాగృతి తూర్పు జిల్లా కో కన్వీనర్ గా రంగు మహేష్ 



రెబ్బెన: (వుదయం ప్రతినిధి); తెలంగాణా జాగృతి యూత్ ఫెడరేషన్ తూర్పు జిల్లా కో కన్వినర్ గా రెబ్బెన మండలము లోని నమ్బాల గ్రామాని కి చెందినా రంగు మహేష్ గౌడ్ ను ఎంపిక చేసినట్లు తెలంగాణా జాగృతి యూత్ ఫెడరేషన్ జిలా అధ్యక్షులు తడి శెట్టి రోహిత్ తెలిపారు . ఈ ఎన్నికలు తెలంగాణా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి నవీన చారి ఆధ్యార్యములో జరిగాయని అన్నారు . ఈ కార్య క్రమములో జిల్లా ఉపా

విద్యాభివ్రుద్ది తో బంగారు తెలంగాణా - ఎం ఎల్ సి


విద్యాభివ్రుద్ది తో బంగారు తెలంగాణా  - ఎం ఎల్ సి





రెబ్బెన: (వుదయం ప్రతినిధి); విద్యాభి వృద్ది తో బంగారు తెలంగాణా సాదించ వచ్చని ఆదిలాబాద్ ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ అన్నారు.    రెబ్బెన మండలంలోని  సాయి విద్యాలయం( ఎస్వి )ఇంగ్లీష్ మీడియం పాటశాల లో ఎనిమిదొవ వార్షికోత్సవానికి  బుధవారము  ముఖ్య అతిధి గా అయన మాట్లాడారు . విద్య లేక మన జిల్లా వెనుక బడి పోయిందని,పాటశాలలు అంకిత  భావముతో పని చేసి  ముందజలో తీసుకు రావాలని తెలిపారు .  జీవితంలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది , ప్రధాన మంత్రి మోడీ నుండి ముఖ్య మంత్రి కె సి ఆర్  వరకు   మహా నేతలు చిన్నప్పుడు పాటశాలల నుంచి వచ్చిన వారే  అని పేర్కొన్నారు .పాతశాలలో పని చేసే ఉపాధ్యాయులు పోటితత్వం తో పని చేసి నప్పుడు విద్యార్థులకు కూడా పోటితత్వం అలవాడు తుందని అన్నారు .   విద్యార్థులకు యోగ తప్పని సరిగా  నేర్పించాలని ,యోగాతో మానసిక స్తితి బాగుంటుందని అన్నారు. ఎస్ వి ఇంగ్లీష్ మీడియం పాటశాల యాజమాన్యం దీకొండ సంజీవ్ కుమార్ ప్రయోగాత్మక విద్యను అందిస్తూ పాటశాలను  దిన దినాభివృద్ది చేస్తున్నారని తెలిపారు .వచ్చే విద్యా సంవత్సరములో 10 వ తరగతి వరకు విద్యను అందిస్తాననడం సంతోషకరమని , ఏదైనా సహాయం కావాలంటే తప్పకుండ సహాకరిస్త్సామని అన్నారు, అనంతరము ఆసిఫాబాద్ ఎం ఎల్ ఎ కోవా లక్ష్మి మాట్లాడుతూ ఆసిఫాబాద్ నియోజక వర్గములో ప్రైవేటు పాటశాలలు విద్యాభి వృద్దిలో ముందంజలో ఉన్నాయని అన్నారు. రెబ్బెన లోని ఎస్ వి ఇంగ్లీష్ మీడియం పాటశాల యాజమాన్యం  సంజీవ్ కుమార్ తక్కువ ఫీజులు తీసు కుంటూ నాణ్యమైన విద్యను ఎస్తున్నారని ఎంతో అభినంద నీయమని తెలిపారు . త్వరలో మెయిన్ రోడ్ నుండి సబ్ స్టేషన్ వరకు ఎంత ఖర్చు ఐన రోడ్ వేయిస్తానని హామీ ఇచ్చారు  . పాతశాలకు ఎ  సాహాయం క్లావాలా చేస్తామని తెలిపారు .   ఎం పి  పి  ససంజీవ్ కుమార్ , వైస్ ఎం పి  పి  జి రేణుక, బెల్లం పల్లి ఏరియ జెనరల్ మేనేజర్ కె రవిశంకర్.జడ్ పిటిసి బాబూరావు,తహసిల్దార్ బి రమేష్ గౌడ్ , ఎం పి  డి ఓ ఎం ఎ ఆలీం , ఎం ఇ ఓ ఎం వెంకటేశ్వర స్వామీ ,   మండల టి ఆర్ ఎస్ అద్యక్షులు శ్రీధర్ రెడ్డి తె.ధ.ఫా మండల అధ్యక్షుడు  మోడెమ్ సుదర్శన్ గౌడ్,టి ఆర్ ఎస్ జిల్లా ప్రధాన కార్య దర్శి చెన్నా సోమ శేఖర్ , కిలా ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ జైస్వాల్ ,రెబ్బెన ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ ,  ప్రైవేటు పాటశాలల డివిజన్ నాయాకులు దేవా భూషణం పాటశాల అధ్యక్షా కార్య దర్షులు ఎస్ కె మొహినుద్దిన్ , అలగం తులసి రామ్ ,  పాటశాల ప్రదానోపాదాయుడు సంజీవ్ కుమార్ , ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొన్నారు . 



మిషన్ కాకతీయ రెండవ విడత పనుల ప్రారంభం

          మిషన్ కాకతీయ రెండవ విడత పనుల ప్రారంభం 





రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  రెబ్బెన మండలంలోని  మిషన్ కాకతీయ రెండవ విడత పనులకు 7 గ్రామాల చెరువులు ఎన్నికైనాయి. రెబ్బెన, నంబల, నక్కలగూడ, తక్కెళ్ళపల్లి, తుంగేడ, గ్రామాల్లోని పలు చెరువులు రెండవ విడత పనులకు ఆదిలాబాద్ ఎమ్.ఎల్,సి పురాణం సతీష్ మరియు ఆసిఫాబాద్ ఎం,ఎల్,ఏ కొవలక్ష్మి రెండవ విడత మిషన్ కాకతీయ పనులకు భూమి పూజా చెశరు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతీస్టత్మకంగా రైతులకు సాగు నీరు మరియు అందించలానే ముఖ్య ఉద్దేశంగా,, చెరువుల మరమత్తుల పనులు చేపట్టడం ఒక గొప్ప బృహత్తర కార్యక్రమం అని ఎం ,ఎల్ ,సి పురాణం సతీష్ అన్నారు. ప్రతి రైతుకు సాగు నీరు అందించడమే ప్రధాన అంశంగా మిషన్ కాకతీయ పనులు కొనసాగుతునాయని,స్తానిక ఎం ,ఎల్ ,ఏ  కొవలక్ష్మిఅన్నరు. తెలంగాణా ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రజా సౌకర్యాలు మేరుగుపడ్డాయని మిషన్ కాకతీయ చెరువుల పునరుద్దన ,మరామత్తుల వల్ల సాగు భూములకు మేలు కలుగుతుందని ఎం ఎల్ ఏ అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల్ ఎం పి పి సంజీవ్ ,జడ్ పి టి సి బాబురావు ,సర్పంచ్ పెసరు వెంకటమ్మ ,మండల టి ఆర్ ఎస్ అద్యక్షులు శ్రీధర్ రెడ్డి,నాయకులు పాల్గొన్నారు.













మంజురైన రుణాల యూనిట్లను పెంచాలి-- కో ఆప్షన్ సభ్యుడు జాకీర్ ఉస్మాని

మంజురైన రుణాల యూనిట్లను పెంచాలి-- కో ఆప్షన్ సభ్యుడు జాకీర్ ఉస్మాని


రెబ్బెన: (వుదయం ప్రతినిధి);తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ మైనారిటి యువకులకు చేయూత నివ్వాలని మంజూరు చేసినా అవి సరిపోవడం లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్సి పురాణం సతీష్ కి మరియు, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కి కో-ఆప్షన్ సభ్యుడు జాకీర్ ఉస్మాని బుధవారం నాడు ఏమ్పిడీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ  రెబ్బెన మండలం గోలేటికి 1 యూనిట్, రెబ్బెన తెలంగాణా గ్రామీణ బ్యాంకు కు 1 యూనిట్ మొత్తం 2 యూనిట్లు మంజూరు చేశారని వాటి కోసం మండలంలోని 20 మంది మైనార్టీ నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. అవి రెబ్బెన మండలానికి సరిపోవని 5 యూనిట్ల వరకు పెంచాలని అన్నారు. ఈ కార్యాక్రమంలో సయ్యద్ ఇమ్రోజ్ అలీ, హబీబ్, ఆరిఫ్ అలీ, అన్సారి మైనార్టీ నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు.

Wednesday, 6 April 2016

ఉపాదిహామీకులిలకు ఎం.పి.డి.ఓ సూచనా


ఉపాదిహామీకులిలకు ఎం.పి.డి.ఓ సూచనా 

 రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  రెబ్బెన మండలంలో గోలేటి గ్రామపంచాయితి పరిది లోని  కైర్ గూడాలో మంగళవారం ఉదయం ఎం పి డి  ఓ  యం ఎ ఆలిం ఇజియస్ ఉపాది హామీ పనులని పరిశీలించారు ఉపాది హామీ కులిలకు 5 లీటర్లు నీల్లను వెంట తీసుకోని అందులోని కోదిగా ఉప్పు చెక్కర నీటిలో కలిపి తగలని ఎండలు ఎక్కువ అవడంతో శరీరంలో తేమ శతం తగుతందని అందుచేత నిల్లుతగాలని చుచిచారు  తో  చుచించారు ఏమేరకు ఉపాది హామీ పనులు ఎవిదంగా జరుగుతున్నాయో వాటి పనిలో నన్న్యతను పరిశీలించి తగు చుచనలను చెప్పారు.  







ఘనముగా జగజ్జీవన్ జయంతి వేడుకలు

  ఘనముగా జగజ్జీవన్ జయంతి  వేడుకలు 




 రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  జగ్జీవన్ రామ్  ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని రెబ్బెన    ఎమ్ పి  పి సంజీవ్ కుమార్  అన్నారు. మంగళవారం  రెబ్బెన మండలం ఎమ్  పి డి  ఓ  మరియు తహసిల్దార్ కార్యాలయంలో బాబు జగ్జీవన్‌రామ్‌ 109వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను ప్రారంభించారు.ఎమ్ పి  పి సంజీవ్ కుమార్   మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌రామ్‌ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోని ఉన్నత స్ధితికి ఎదగాలన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం బాబు జగ్జీవన్‌రామ్‌ ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్  పి డి  ఓఎమ్ ఎ ఆలిం, వైస్ ఎమ్ పి  పి  రేణుక , ఉప తహసిల్దార్ రామమోహన్ రావు ,రెబ్బెన సర్పంచ్ పెసరి వెంకటమ్మ , ఉప సర్పంచ్  బొమ్మినేని శ్రీధర్, టి డి పి మండల అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ , దుర్గం సోమయ్య, వెంకన్న అర్ ఐ అశోక్ ,వి అర్ ఓ లు మరియు కార్యాలయ సిబ్బది   తదితరులు పాల్గొన్నారు. 

వుదయం దిన పత్రిక తో స్పందిచిన విద్యుత్ అధికారులు


     వుదయం దిన పత్రిక తో  స్పందిచిన విద్యుత్ అధికారులు

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); వుదయం దిన పత్రిక తో  స్పందిచిన విద్యుత్ అధికారులు వుట  వుటిన విధ్యుత్ స్తంభాన్ని అమర్చారు  రెబ్బెన మండలం ఇంద్ర నగర్ లో వుదయం దిన పత్రిక లో వచ్చిన కథనం ప్రకారం  విద్యుతుతో అపాయం వుంది అని గ్రహించిన వుదయం దిన పత్రిక సమచారం  మేరకు ఎ దుర్గటన జరగక ముందే అధికారులు పాత విద్యుతు ట్రాన్స్ ఫార్మర్ తో  కూడిన స్తంభాన్ని తీసి కొత్త స్తంభాన్ని అమర్చి ఎవ్వరికి అపాయం కలగకుండా చేశారు ఇలాంటి మరెన్నో ప్రమాదాలు వున్నా చోట  ముందు గానే అధికారులు  గ్రహించి ఏ ప్రమాదము జరగకుండా చూడాలని మండల ప్రజలు  కోరుతున్నారు

చికిత్స పొందుతూ బాలుడు మృతి

చికిత్స పొందుతూ బాలుడు మృతి 

 రెబ్బెన: (వుదయం ప్రతినిధి);   రెబ్బెన మండలంలో గత 4 రోజుల క్రితం   పోలీస్ స్టేషన్ ముందు   బస్సు డి కొని  ఆత్మకూరి  జశ్వంత్ (7) కు తివ్రగాయల పలయాడు. గాయలపలయన జశ్వంత్ స్వామి వందనల పెద్దకుమారుడు, అనుకోకుండా రోడ్ దాటుతుండగా రోడ్ పైన   ఆసిఫాబాద్ నుంచి మంచిర్యాల్ కు వెళ్తున్న A P 01Y 3162  నంబర్ గల   బస్సుడి కొట్టడం  తో ఈ సంఘటన జరిగింది  బాలున్ని బెల్లంపల్లి హాస్పిటల్ కి తరలించారు. అక్కడి నుంచి  కరీంనగర్ లో ప్రథమ చికిత్స చేయించి  హైదరాబాద్ మ్యాట్రిక్స్  హాస్పిటల్ కు తరలించారు నాలుగు రోజుల గా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి  మరణించినట్లు తల్లిదండ్రులు తెలిపారు

Sunday, 3 April 2016

ప్రయోగాత్మక విద్యే కీలకం-జెడ్ పి టి సి బాబురావు

ప్రయోగాత్మక విద్యే కీలకం-జెడ్ పి  టి సి బాబురావు 

 


  



  (రెబ్బెన వుదయం  ప్రతినిధి) నేటి తరములో విద్య ఎంతో కీలకమైందని , ప్రయోగాత్మక విద్యతో విద్యార్థులకు మంచి  భవిష్యత్ ఉంటుందని జెడ్ పి  టి సి అజ్మీర  బాబురావు అన్నారు . రెబ్బెన మండల కేంద్రములోని  సాయి విధ్యాలయములో ప్రయోగాత్మకంగా సైన్స్ ఉపాధ్యాయుడు కుమార స్వామి, తిరుపతి లు  విద్యార్థులకు భోదిస్తున్న తీరును పరిశీలించి ఆయన మాట్లాడారు . ఈ తరములోని విద్యార్థులకు ప్రయోగాత్మక విద్యా ఎంతో ఉపకరిస్తుందని , విద్యార్థులకు మంచి భవిష్యత్  ఉంటుందని  ఆయాన అన్నారు . ఇలాంటి విద్య తో సైంటిస్టులు గానో , మేధావులు గానో తయారు అవుతారని, దేశానికి ఎంతో ఉపయోగ పడతారని  ఆయన అన్నారు . మండలములోని ఎస్ వి ఇంగ్లిష్ మీడియం పాటశాలలో, ఆ పాటశాల ప్రదానోపాదాయుడు సంజీవ్ సార్ ఎంతో కష్ట పడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ తో పాటు  మెరుగైన విద్యను అందిస్తున్నారని , ఆ పాటశాల విద్యార్థులకు  మంచి భవిష్యత్ ఉంటుందని ఆయన అన్నారు.    ఆయనతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు .   ,