బడి బాట గురించి అవగాహనా సదస్సు
(రెబ్బెన వుదయం ప్రతినిధి) బడి బాట అవగాహనా సదస్సు కల్పిస్తూ ప్రైవేటు స్కూల్ లో పిల్లలను చేర్పించోదని ప్రబుత్వ పాటశాలలో చేర్పించాలని ప్రబుత్వ పాటశాలలో చదువుకున్న విద్యార్దులకు ఉద్యోగావకశాలతో పాటు మెరుగైన విద్యనూ అందిస్తామని రెబ్బెన మండలం లోని నౌగాం లో ఏర్పాటు చేసిన బడిబాట సదస్సు లో ఎమ్. పీ.పీ సంజీవ్ కుమార్, తహసిల్దార్ రమేష్ గౌడ్ అవగాహన కల్పించారు. ఈ సదస్సు లో ఎమ్. ఈ. ఓ వెంకటేశ్వర స్వామి సర్పంచ్ మల్లికాంబ, దోమల పోచయ్య మరియు ప్రదానోపాద్యాయులు తదితరులు పాల్గొనారు.
No comments:
Post a Comment