గుడుంబా స్తావరాలపై దాడులు
గుడుంబా స్తావరాలపై దాడులు 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రములో గల గోలేటి గ్రామా పంచాయితీ లో గుడుంబా స్టావరాలపై ఫారెస్ట్ మరియు పోలీసు అధికారులు జరిపిన సంయుక్త దాడులలో భారీ మొత్తంలో గుడుంబాను ద్వంసం చేసారు గుడుంబాని అక్రమ రవాణా చేస్తున్న ఆరు ద్విచక్ర వాహనాలను మరియు కలప దుంగలను కూడా స్వాధీన పరుచుకున్నట్లు సి.ఐ. కరుణాకర్ తెలిపారు ఈ దాడులలో పట్టుబడిన నిందితులని స్తానిక తహసిల్దారు ముందు బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఈ దాడులలో ఎస్.ఐ. లు దారం సురేష్,టి. వి. రావు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ మరియు సంబందిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు
No comments:
Post a Comment