రెబ్బెన మండలంలో నూతనంగా జెకెఎల్ ఏజెన్సీ వారు ఐడియా పాయింట్ ప్రారంభించారు, ఐడియా జడ్పీఎం రియాజ్ మాట్లాడుతూ వినియోగదారులకు అందుబాటులో మరింత చేరువగా ఉండటానికి ప్రారంభించామని, 3G సేవలను కస్టమర్లు ఉపయోగించుకోవాలని, ఇతర నెట్ వర్క్స్ కు దీటుగా సేవలందిస్తామని అన్నారు, ఈ ప్రారంభోత్సవంలో ఐడియా పాయింట్ ZSM బద్రి,ASM కమలాకర్,TSC సయిద్,రెబ్బెన డిస్ట్రిబుటర్ లోకేష్, మండలంలోని రిటైలర్లు, వినియోగదారులు పాల్గొన్నారు,
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Wednesday, 12 August 2015
మరింత చేరువగా ఐడియా
రెబ్బెన మండలంలో నూతనంగా జెకెఎల్ ఏజెన్సీ వారు ఐడియా పాయింట్ ప్రారంభించారు, ఐడియా జడ్పీఎం రియాజ్ మాట్లాడుతూ వినియోగదారులకు అందుబాటులో మరింత చేరువగా ఉండటానికి ప్రారంభించామని, 3G సేవలను కస్టమర్లు ఉపయోగించుకోవాలని, ఇతర నెట్ వర్క్స్ కు దీటుగా సేవలందిస్తామని అన్నారు, ఈ ప్రారంభోత్సవంలో ఐడియా పాయింట్ ZSM బద్రి,ASM కమలాకర్,TSC సయిద్,రెబ్బెన డిస్ట్రిబుటర్ లోకేష్, మండలంలోని రిటైలర్లు, వినియోగదారులు పాల్గొన్నారు,
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment