మండలంలోని తహసీల్దార్ కార్యాలయంల అమరుడైన మాజీ రాష్ట్రపతి భారతరత్న అవార్డు గ్రహీతగా ప్రజలు గుండెల్లో తనదైన ముద్రను చిరస్మరణీయంగా ఉండేలా రెబ్బెన మండల తహసీల్దార్ రమేష్బాబు అన్నారు. ఆయన మరణానికి ఘనంగా నివాళులు అర్పించీ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలొఎంఈవో మహేశ్వరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ జగన్మోహన్ రావు, రెబ్బెన్ ఎంపీపీ సంజీవ్, ఏపీఎం రాజకుమార్, జె డ్పీటీసీ ఎ. బాబురావు, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, గంగాపూర్ సర్పంచ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment