పట్టణంలో ఎండ తీవ్రత తట్టుకోలేక ప్రజలు, కార్యాలయాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు తమతమ విధులకు హాజరుకావాలంటే భయపడుతూ హాజరవుతూ నరక యాతన పడుతున్నారు. దానికి తోడుగా మధ్యమధ్యలో కరెంటు కోతలు ఉండటంతో ఎండవేడిమి తట్టుకోలేక ఇంటివద్ద ఉన్న గృహిణీలు, చిన్నపిల్లలు ఉక్కపోతకు గురవుతున్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
▼
Thursday, 21 May 2015
ప్రభుత్వపాఠశాలలో రేషనలైజేషన్ విరమించుకోవాలి
పట్టణంలో ఎండ తీవ్రత తట్టుకోలేక ప్రజలు, కార్యాలయాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు తమతమ విధులకు హాజరుకావాలంటే భయపడుతూ హాజరవుతూ నరక యాతన పడుతున్నారు. దానికి తోడుగా మధ్యమధ్యలో కరెంటు కోతలు ఉండటంతో ఎండవేడిమి తట్టుకోలేక ఇంటివద్ద ఉన్న గృహిణీలు, చిన్నపిల్లలు ఉక్కపోతకు గురవుతున్నారు.
No comments:
Post a Comment